సెన్సెక్స్ 3100 పాయింట్లు క్రాష్,10వేల కిందికి నిఫ్టీ
సాక్షి, ముంబై:  ప్రపంచ మార్కట్ల పతనం అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఎన్నడూ లేని భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని హెవీ వెయిట్‌ షేర్లు 52 వారాల కనిష్టానికి పడి పోయాయంటే, పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 3100  పాయింట్లకు పైగా కుదే…
అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై:
అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం.  రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభ…
<no title>
ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది.  అయినా సరే.. ఇక్క…
పెన్షన్లపై సీఎం:
అమరావతి: ఇంగ్లిషు దినపత్రికల ప్రతినిధులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో చిట్‌ చాట్‌ చేశారు. అందులోని అంశాలు.  పెన్షన్లపై సీఎం: ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుంది: మేం సంతృప్తస్థాయిని ఎంచుకున్నాం: ఓటు వేయని వారికి కూడా పెన్షన్లు ఇవ్వమని చెప్పాం: ప…
నాటు సారా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు
ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మద్యపాన నిషేధం  మరియు నాటు పారా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించామని  డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్  సి . హరికుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా దాడులు నేపధ్యంలో  అక్టోబర్ 1  నుంచి ఇప్పటి వరకు …